ఎపి వెబ్ న్యూస్.కామ్
తిరుపతి అలిపిరిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లాలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
తిరుపతి అలిపిరిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లాలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
శ్రీకాకుళం జిల్లా సోంపేట మెయిన్ రోడ్ లో గల మద్దు ఎంటర్ ప్రైజర్స్ ట్రేడర్ p. హరహరరావు పై కోర్లాం గ్రామానికి చెందిన t. వరప్రసాద్, d. దుర్యోధన ,అధికారా పార్టీ mptc. అయిన r. వెంకటరమణలు ప్రక్కనే ఉన్న
ఎపి వెబ్ న్యూస్.కామ్
శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట రోటరీ కమ్యునిటీ హల్ లో నిన్న సాయంత్రం అనగా (10.5.2018) న మండల బూత్ కన్వినర్ ల సమావేశం జరిగింది. 2019 ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావడం తధ్యమని వై.కా.పా. నేతలు పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో సినీ నటి తమన్నా చేతుల మీదుగా BENEW అనే నూతన Mobile store ప్రారంభొత్సవం అభిమాన సంద్రం మధ్యలో వైభవంగా జరిగింది.
ఎపి వెబ్ న్యూస్.కామ్
శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే అన్ని విభాగాల్లో అట్టడుగున ఉందని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడలో రెండు రోజుల పాటు జరిపిన జిల్లా కలెక్టర్ సదస్సులో..
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ 44 వ డివిజన్ రెల్లివీధి లో ఆకస్మికంగా మరణించిన ఆర్జిరాజేశ్వరి ఆమె భర్త నామిని అయిన ఆర్జి నరసింగరావుకు "చంద్రన్న భీమా " పధకం ద్వారా 2,లక్షలు మరియు నీలమ్మగట్టు జంగాలగట్టు కు చెందిన రాసూరి శాంతమ్మ మరణించగా ఆమె నామిని అయిన కుమారుడు నరసింహరావుకు 2 లక్షలు అందచేసిన నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ,44 వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ కవ్వాడి సుశీల, జన్మభూమి కమిటీ నాయకులు కవ్వాడి రవి, నల్లాన మధు , ఆకుల మోహన్, సంతోష్ ,CO రాజేష్ , RP లు యశోద, అనూష , భీమా మిత్ర P లక్ష్మికళ్యాణి, భాస్కర్ , మహేష్ , మున్నా ,ముఖలింగం ,లలిత డివిజన్ ప్రజలు పాలుగున్నారు..
ఈ రోజు అనగా (08/05/18) శ్రీకాకుళం నగర కార్పొరేషన్ 44 వ డివిజన్ రెల్లివీధి లో ఆకస్మికంగా మరణించిన ఆర్జిరాజేశ్వరి ఆమె భర్త నామిని అయిన ఆర్జి నరసింగరావుకు "చంద్రన్న భీమా " పధకం ద్వారా 2,లక్షలు
ఎపి వెబ్ న్యూస్.కామ్
౩౦ సంవత్సరాలకొకసారి వైభవంగా జరుపుకునే సోంపేట గ్రామ దేవతల సంబరాలు 2018 నేటితో ముగియనున్నాయి.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెడుతూ తమ పాలనా వైఫల్యాలపై అధికారపక్షమే రోడ్లేక్కి నిరసనలు తెలియచేయడం చంద్రబాబు నాయుడు మార్క్ వినూత్న రాజకియమని
ఎపి వెబ్ న్యూస్.కామ్
శ్రీకాకుళం జిల్లా సురబుజ్జలి మండలంలోని రోట్టవలస.. పురుషోత్తపురం రహదారిపై సోమవారం వ్యాన్ పై నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు.