ఎపి వెబ్ న్యూస్.కామ్
రాష్ట్ర రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారు ఉదయం10 గంటలకు గాంధీ జయంతి సందర్భంగా కావలి మునిసిపాల్ కార్యాలయంలో NCC విద్యార్థలు గౌరవ వందనం చేసి అనంతరం పిల్లలకు స్వీట్స్ పంచడం జరిగింది.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రాష్ట్ర రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారు ఉదయం10 గంటలకు గాంధీ జయంతి సందర్భంగా కావలి మునిసిపాల్ కార్యాలయంలో NCC విద్యార్థలు గౌరవ వందనం చేసి అనంతరం పిల్లలకు స్వీట్స్ పంచడం జరిగింది.
ఎపి వెబ్ న్యూస్.కామ్
నెల్లూరు జిల్లా దుత్తలూరు స్థానిక బీసీ కాలనీ వాసుసులకు దగుమాటి హామీ..సోమవారం స్థానిక మహిళలు రోడ్డు రాస్తో రోకో చేసి వాహన రాకపోకలు నిలిపివేశారు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
నెల్లూరు జిల్లా జలదంకి మండలం దాసరి అగ్రహారం గ్రామంలో పొలం దగ్గర ఘర్షణలు, దళితులపై అగ్రవర్ణ కులస్థుల,దాడి.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- కె. రాము
ఉదయగిరి నియోజక వర్గం ఇది నెల్లూరు జిల్లాకి దాదాపు 100 కిలో మీటర్ల దూరం లో ఉంటుంది ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కావటంతో ఇక్కడ గుక్కెడు నీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- మునిబాబు
చెన్నై నుండి మిర్యాలగూడకు కెమికల్ లోడుతొ బయల్దేరిన లారీని దుండగులు మార్గమధ్యలో ఆటకాయించి సరుకుని మరొ లారీలోకి ఎక్కించుకుని చిల్లకూరు క్రాస్రోడ్డు వద్ద వదిలేసారు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్ :- మునిబాబు
నెల్లూరు జిల్లాలో చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డువద్ద విశాఖపట్నం నుండి చెన్నై వెళుతున్న శ్రీ కృష్ణా ట్రావెల్స్ బస్సులో గంజాయిని తీసుకొచ్చి ఆటోలో విద్యానగర్ ప్రాంతానికి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన చిల్లకూరు పోలీసులు, నిందితులనుండి సుమారు 50 వేలు విలువచేసే ఎనిమిదిన్నర కిలోల గంజాయి స్వాధీనం.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- మునిబాబు
గూడూరు మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో 446-మందికి నూతనంగా మంజూరైన వృద్ధాప్య,వితంతు,వికలాంగులు,
చేనేత,మత్స్యకారులకు పెన్షన్లను పంపిణీచేసి లబ్దిదారులైన అవ్వతాతలతో కలిసి భోజనం చేసి.
ఎపి వెబ్ న్యూస్.కామ్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇస్తున్న హామీలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని, ఏం హామీలు ఇస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే స్పష్టత లేదని,
ఎపి వెబ్ న్యూస్.కామ్
ఎవరెస్ట్ను గెలిచాడు మన బుచ్చికుర్రాడు.. ఎంతో క్లిష్టతరమైన, ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ను అధిరోహించి జాతీయస్థాయిలో కీర్తిప్రతిష్ఠతలను తీసుకొచ్చారు
ఎపి వెబ్ న్యూస్.కామ్
జిల్లాలో మామిడికాయలు మాగేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారనే సమాచారంతో విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్, ఆరోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు.