ఎపి వెబ్ న్యూస్.కామ్
ఏరియా ఇంచార్జ్:- అబ్బాస్
గోపిచంద్ హీరొగా తిరు దర్శకత్వం లో అనిల్ సుంకర్ నిర్మిస్తొన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గర గల మాండవ లొ చిత్రీకరణ జరుపుకుంటొంది.
ఎపి వెబ్ న్యూస్.కామ్
ఏరియా ఇంచార్జ్:- అబ్బాస్
గోపిచంద్ హీరొగా తిరు దర్శకత్వం లో అనిల్ సుంకర్ నిర్మిస్తొన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గర గల మాండవ లొ చిత్రీకరణ జరుపుకుంటొంది.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- భాస్కర్
ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. 9:27AM కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రాయలసీమ కో-ఆర్డినేటర్:- మునిబాబు
బాహుబలి 2 సృష్టించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను అధిగమించడానికి 2.0 సిద్ధమైంది. ఆ రికార్డులను ఎంత వరకు అందుకుంటుందో గాని ఓపెనింగ్స్ లో మాత్రం ఈ కాంబో కొత్త రికార్డులు సృస్టించనుందని చెప్పవచ్చు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. ఈ చిత్రంతో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, సుదీప్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు ఉండగా … ఒకరోజు ముందే “సైరా” టీజర్ తో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వాలని భావించిన చిత్రబృందం ఆగష్టు 21న ఉదయం 11.30 నిమిషాలకు “సైరా” టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి లుక్ ను చూపించారు. ఇక బ్రిటిషు కాలంలోని పోరాటయోధుడుగా, నరసింహారెడ్డిగా చిరంజీవి లుక్, డైలాగులు, నేపథ్య సంగీతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఈ టీజర్ కనువిందు చేస్తుంది. ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
కంట పడ్డావా కనికరిస్తానేమో.. వెంటపడ్డానా నరికేస్తావోబా..' అని అంటూ ఎన్టీఆర్ శత్రువులను హెచ్చరిస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'అరవింద సమేత'. 'వీరరాఘవ' అనేది ట్యాగ్లైన్.
కమల్హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'విశ్వరూపం 2'. 2012లో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికిది సీక్వెల్.
బాహుబలి అపూర్వ విజయం తరువాత దర్శకుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి నటించనున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్ :- మునిబాబు
విజయవాడలోసందడి చేసిన సినిమా యూనిట్
కరుణాకరన్ కామెంట్స్..
తొలిప్రేమ సెక్సస్ తర్వాత విజయవాడ రావడం ఇది రెండో సారి ఆడియో ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.. మూవీని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను
సాయి ధరమ్ తేజ్..
ఆడియో సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ..
అనుపమ పరమేశ్వర్ తో కలసి నటించడం చాలా ఆనందం గా ఉంది...
కరుణాకరణ్ డైరెక్షన్ చాలా బాగుంది... కరుణాకరణ్ ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ సో ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని ఆశిస్తూనాను.
అనుపమ పరమేశ్వర్.....
చాలా సంతోషంగా ఉంది ఆడియో సక్సెస్ అయినందుకు .
..
మూవీ కూడా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది ..
సాయి ధరమ్ తేజ్ తో నటీచడం చాలా ఆనందం గా ఉంది.
ఫీల్ గుడ్ మూవీ.. అందరికి నచ్చుతుంది...